సినిమా రాకముందే రచ్చ మొదలు
సినిమా రాకముందే రచ్చ మొదలు
రానా కథానాయకునిగా తేజా తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తమిళనాట పెద్ద చర్చకే దారి తీసింది. ‘నాన్ అనై విట్టాల్’పేరుతో ఈ చిత్రాన్ని తమిళం కూడా విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఆ ట్రైలరే... ప్రస్తుతం తమిళ నాట రచ్చకు కారణమైంది......Read More....
Comments
Post a Comment